దేశవ్యాప్త కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు.