రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన తరుణంలో, రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.