ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రాజర్షి దశరథ్ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి మెడికల్ కాలేజీలో బాంబు తయారీ విధానానికి సంబంధించిన నోట్ లభించడం తీవ్ర కలకలం రేపింది.