తెలంగాణలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు.