రాష్ట్రంలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వినూత్న నిరసనకు దిగింది.