సంతానం లేని దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని, పసిగుడ్డులను వస్తువుల్లా అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.