తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన 'రైతు భరోసా' పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది.