దేశవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో చోటుచేసుకుంటున్న హుండీ చోరీలు, నిధుల దుర్వినియోగం వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.