మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించి, 780 మంది రైతులకు భూభారతి (భూఆధార్) పాస్బుక్లను పంపిణీ చేశారు.