దేశవ్యాప్తంగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపే (E20) కార్యక్రమం ప్రస్తుతం కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.