గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.