కెనడాలో చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు.