పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత నావికుల రక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించిన వైఖరిని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కొనియాడారు.