ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం నిఘాను కఠినతరం చేసింది.