కాకినాడ జిల్లా తునిలో దాదాపు 23 రోజులుగా కొనసాగుతున్న చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.