తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మధిర నియోజకవర్గ కేంద్రంలో జేఎన్టీయూ (JNTU) ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేసింది.