తమిళనాడులోని మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది.