తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయని తెలంగాణ రక్షణ సేన అధినేత, మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు.