ఒమన్ తీరంలో చిక్కుకున్న 'ఎంటీ సెలెస్టియల్' నౌకలో విధులు నిర్వహిస్తున్న భారతీయ నావికుడు నిశాంత్ (35) అనారోగ్యంతో కన్నుమూశారు.