తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన 'దిల్లీ దర్బార్'కు ఏటీఎంలా మార్చుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విమర్శించారు.