కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పాస్పోర్టు ఫీజులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.