తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.