అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.