తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమోదైన పలు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణను ముగించింది.