విశాఖ సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ ఇవాళ వైభవంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.