తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ సేవలను మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు అత్యాధునిక వసతులు కల్పించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది