రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.