సంగారెడ్డి జిల్లా, బొల్లారం ఐడీఏలోని టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) కార్యాలయంలో అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న బి. రామకృష్ణారెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.