పట్టణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్జెండర్లకు సముచిత సామాజిక ప్రాతినిధ్యం, రాజకీయ వేదిక కల్పించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.