భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ ప్రభుత్వం ఈ విపత్తుపై అంతర్జాతీయ స్థాయిలో రాజకీయాన్ని తెరపైకి తెచ్చింది.