వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయ పోటీకి దూరంగా ఉంటానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.