ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ 2.0 అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.