ప్రతి భారతీయుడు ‘సర్’ కార్యక్రమంలో పాల్గొని, రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తరిమికొట్టాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.