అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.