విదేశాలకు సాయం అందించే విషయంలో భారత్ ఎప్పుడూ కులమతాలు, ప్రాంతాలు, లేదా పాస్పోర్ట్ రంగులను చూడదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.