బాల్కొండ నియోజకవర్గంలో ఆస్పత్రుల పనులను వేగంగా పూర్తి చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహను ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి కోరారు.