భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.