మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ సునీల్కుమార్ విమర్శలు చేశారు. భీమ్గల్ అభివృద్ధికి ఆయన అడ్డంకిగా మారారన్నారు.