నేర చరిత్ర కలిగిన వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు.