తెలంగాణలో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేత రాంచందర్ రావు స్పష్టం చేశారు.