వైసీపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకోవడంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.