తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు, అసెంబ్లీ ఆవరణలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల అంశంపై శాసనమండలి కీలక నిర్ణయం తీసుకుంది.