భారత్లో ఈ20 (E20) పెట్రోల్ వాడకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో స్పష్టతనిచ్చారు.