ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగింపునకు తీసుకువచ్చే శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్, చైనాలు ముందుకు రావడంపై రష్యా సానుకూలంగా స్పందించింది.