సంక్షేమం, అభివృద్ధిని జోడించి ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.