కామారెడ్డి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.