పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. వంద మందికి పైగా భక్తులు గాయపడ్డారు.