నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏలో 47 మంది అధికారులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.