సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.