సింగరేణి సమస్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆమె భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు.